ఇతర బ్యాంక్ ఏటీఎంకెళ్లారో.. రంగు పడుద్ది.. ఎందుకంటే!
వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి జరిపే లావాదేవీపై ఇంటర్ చేంజ్ ఫీజు ....
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకు పని వేళలు | తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే
ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులున్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాం�
ముంబై,జూన్ 7: బ్యాంక్ లో ఖాతా ఉన్న వ్యక్తి లోన్ తీసుకున్న అనంతరం ఆకస్మాత్తుగా చనిపోతే ఆ అప్పు అలాగే మిగిలిపోతుంది. అయితే ఆరుణం ఎవరు కట్టాలి ? రుణ గ్రహీత వారసులు కట్టాలా ? లేక నామినీదారులు కట్టాలా ? అనే డౌట్స్ �
హైదరాబాద్ ,జూన్ 5: వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు �
61 ఖాతాలు లక్ష్యం.. రెండు ఖాతాలు డీ ఫ్రీజ్ గురుగావ్లో బ్యాంకు అధికారుల అప్రమత్తం కోల్కత్త నుంచి ఢ్రీజ్ ఖాతాలో నుంచి సొమ్ము హైదరాబాద్కు జైల్లో స్కెచ్ వేశారా? భిన్న కోణాలలో దర్యాప్తు జరుపుతున్న సిటీ స
ఒక బీమా కంపెనీ కూడా పేర్లు సమర్పించిన నీతి ఆయోగ్ న్యూఢిల్లీ, జూన్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించేందుకు రెండు బ్యాంకు లు, ఒక సాధారణ బీమా కంపెనీ పేర్లను డిజిన్వెస్ట్మెంట్ కార్యదర్శుల గ్రూప్�
ముంబై ,జూన్ 3: కరోనా లాక్డౌన్, ఆంక్షల నేపథ్యంలో నగదు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు హెచ్డీఎఫ్సి బ్యాంకు ఇటీవల మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆయా సేవలను మరికొ�
ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
ఇప్పటికీ గ్యారంటీ రిటర్న్స్ ఆఫర్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన డెట్ ఇన్వెస్ట్మెంట్ ...
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �