ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
ఇప్పటికీ గ్యారంటీ రిటర్న్స్ ఆఫర్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన డెట్ ఇన్వెస్ట్మెంట్ ...
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �
ఢిల్లీ, మే 29: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ , మే 25 : బ్రీత్ ఇండియా భాగస్వామ్యం తో రోటరీ క్లబ్ సహకారంతో వరంగల్ లో శరత్ మాక్సివిజన్ ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేసింది . కోవిడ్ -19 రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని చూసిన తరువాత డాక్టర్ మేఘనా చిలుకురి , �
హైదరాబాద్ , మే 25 : మీరు మీ డెబిట్ కార్డులతో ఆన్లైన్ లేదా కాంటాక్ట్లెస్ చెల్లింపులు చేయకపోతే బ్యాంకులు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల మేరకు బ్యాంకులు ఈ చర్యలు చేపడుతున్నా
హైదరాబాద్ , మే 24: కర్ణాటకలో సోమవారం “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్” కర్ణాటకలో ప్రారంభమైంది. కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక�
క్రెడిట్ కార్డులతో ఇలా రివార్డు పాయింట్లు..! |
పట్టణ వాసులు, నగర వాసుల్లో క్రెడిట్ కార్డుల వాడకం పాపులర్ అవుతున్నది. వాటి వినియోగాన్ని బట్టి రివార్డు....
నేటినుంచి అమల్లోకి కొత్త పనివేళలులాక్డౌన్ నేపథ్యంలో మార్పులు హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనివేళల్లో మార్పుచేసాయి. మే 13 గురువారం నుంచి బ్యాంకులు
బ్యాంకుల పనివేళల్లో మార్పు | కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మ�
ముంబై , మే11: బ్యాడ్ బ్యాంక్ అనేది ఓ రకమైన ఆర్థిక సంస్థ.బ్యాడ్ బ్యాంక్ల ఏర్పాటు ద్వారా రుణదాతల వద్ద పేరుకు పోయిన మొండి బకాయిలను తీసుకుని, వాటికి సరైన పరిష్కారం చూపాలని కేంద్రం నిర్ణయించింది.అందుకోసమే బ్యాడ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో బ్యాంకింగ్ సేవలను కస్టమర్ల ముంగిటకే తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ నూతన కంపెనీ ఏర్పాటుకు చేతులు కలిపాయి. కొవిడ్-1
ముంబై ,మే 6:మరో బ్యాంకును ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్రసర్కారు బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నది. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్