ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
ఏప్రిల్లో ఏకంగా 12 రోజులు మూతముంబై, మార్చి 24: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు మళ్లీ వరుసగా సెలవులు రాబోతున్నాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 27 నుంచి ఏప్
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్స�
మారటోరియంపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ పూర్తిగా వడ్డీని రద్దు చేయడం సాధ్యం కాదు అది కేంద్రం, ఆర్బీఐ విధాన నిర్ణయం అందరికీ చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశం ‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. మారటోర�
న్యూఢిల్లీ: వచ్చేనెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 14 రోజులు మూతపడే ఉంటాయి. ఈ సంగతిని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) హాలీడే క్యాలెండర్ పేర్కొంది. ఇందులో ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు కాగా, ఏప్రిల్ ఒక�
న్యూఢిల్లీ: మీకు ఖాతా ఉన్న బ్యాంకులో ఏమైనా పని ఉందా? అయితే, త్వర పడండి.. ఈ వారంలోనే ఆ పని పూర్తి చేసుకోండి. లేదంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు మీరు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగ�
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు అభయమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించడ�
న్యూఢిల్లీ : కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ము�
ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి అప్పటిదాకా మా పోరాటం ఆగదు కేంద్రానికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక దేశవ్యాప్తంగా ప్రదర్శనలు..సమ్మెలో 10లక్షల మంది బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం నేడు క
న్యూఢిల్లీ, మార్చి 14: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు�
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోనున్నాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ�
త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500
న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వ రంగంలోని మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు త్వరలో సమ్మె నిర్వహించనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సమ్మె ని�
ఎన్పీఏలు పైపైకి: ఫిచ్ రేటింగ్స్ న్యూఢిల్లీ, మార్చి 8: దేశీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలు) పెరిగే వీలుందని, రుణ వ్యయం కూడా ఎగబాకవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వ�