ముంబై , మే11: బ్యాడ్ బ్యాంక్ అనేది ఓ రకమైన ఆర్థిక సంస్థ.బ్యాడ్ బ్యాంక్ల ఏర్పాటు ద్వారా రుణదాతల వద్ద పేరుకు పోయిన మొండి బకాయిలను తీసుకుని, వాటికి సరైన పరిష్కారం చూపాలని కేంద్రం నిర్ణయించింది.అందుకోసమే బ్యాడ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో బ్యాంకింగ్ సేవలను కస్టమర్ల ముంగిటకే తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ నూతన కంపెనీ ఏర్పాటుకు చేతులు కలిపాయి. కొవిడ్-1
ముంబై ,మే 6:మరో బ్యాంకును ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్రసర్కారు బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నది. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
16 వరకూ బ్యాంకులకు సెలవులే|
ఈ నెలలో పలు రాష్ట్రాల్లో బ్యాంకులు సోమవారం మాత్రమే పని చేస్తాయి. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు వరుసగా ...........
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
ఏప్రిల్లో ఏకంగా 12 రోజులు మూతముంబై, మార్చి 24: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు మళ్లీ వరుసగా సెలవులు రాబోతున్నాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 27 నుంచి ఏప్
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్స�
మారటోరియంపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ పూర్తిగా వడ్డీని రద్దు చేయడం సాధ్యం కాదు అది కేంద్రం, ఆర్బీఐ విధాన నిర్ణయం అందరికీ చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశం ‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. మారటోర�
న్యూఢిల్లీ: వచ్చేనెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 14 రోజులు మూతపడే ఉంటాయి. ఈ సంగతిని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) హాలీడే క్యాలెండర్ పేర్కొంది. ఇందులో ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు కాగా, ఏప్రిల్ ఒక�
న్యూఢిల్లీ: మీకు ఖాతా ఉన్న బ్యాంకులో ఏమైనా పని ఉందా? అయితే, త్వర పడండి.. ఈ వారంలోనే ఆ పని పూర్తి చేసుకోండి. లేదంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు మీరు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగ�
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు అభయమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించడ�