WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్కు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ పోటీలు జరుగనున్నాయి. అయితే.. తొలి సీజన్�
ఓ అంతర్జాతీయ విమానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 32 ఏండ్ల మహిళపై ఆమె పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామా
Minister KTR | రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదన�
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశ 35వ మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ ఆజాం ఫీల్డింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ మ్యాచ�
Congress | శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టే.. తుమ్మాలన్నా, దగ్గాలన్నా కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ అనుమతి కావాల్సిందే. ఢిల్లీ చాలా దూరమైందని అనుకున్నారో ఏమో! ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూటు మార్చారు. ఈ
భారతీయ సంప్రదాయ వివాహ సంసృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్నది. విజయదశమి పర్వదినాన విదేశీ జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన పలు జంటలకు భారత�
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
చెట్ల ప్రాముఖ్యత చాటేలా వేసే కార్టూ న్లు (ట్రీటూన్స్) సమాజానికి ఎంతో మేలు చేస్తాయని గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్ చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ్ ప్�
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
ప్రముఖ గృహోపకరణాల విక్రయ సంస్థ క్యూ మార్ట్..హైదరాబాద్లో మూడో స్టోర్ను ప్రారంభించింది. సత్వా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ముఖ్య �
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్' లఘుచిత్రం ఎంపికైనట్లు ఆ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్ అన్వేష్ వారాల తెలిపారు. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున
తెలంగాణ ప్రభుత్వ వినూత్న విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భౌగోళిక స్వరూపం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మౌలికవసతులు తదితర పలు అంశాలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
Minister Harish Rao | సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎ�