CJI Chandrachud | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లింగ అసమానతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండ్లల్లోని ఈ అసమానతలను పరిష్కరించేందుకు చట్టాలు అవసరమని అన్నారు. అయితే, హక్కుల ఉల్లంఘనకు గోప
Bangalore | ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అస్తవ్యస్తంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో రియల్ ఎస్టేట్ నీటి బుడగలా పేలిపోయింది. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలు, ప్రభుత్వంలో �
Hyderabad | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ క్రేజ్ అలా.. ఇలా పెరగడం లేదు. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో.. ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది. ఈ జూలై-సెప్టెంబర్ �
కో-వర్కింగ్ దిగ్గజం వుయ్వర్క్ ఇండియా.. హైదరాబాద్, బెంగళూరుల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నది. 2.72 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందినట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్కు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ పోటీలు జరుగనున్నాయి. అయితే.. తొలి సీజన్�
ఓ అంతర్జాతీయ విమానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 32 ఏండ్ల మహిళపై ఆమె పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామా
Minister KTR | రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదన�
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశ 35వ మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ ఆజాం ఫీల్డింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ మ్యాచ�
Congress | శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టే.. తుమ్మాలన్నా, దగ్గాలన్నా కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ అనుమతి కావాల్సిందే. ఢిల్లీ చాలా దూరమైందని అనుకున్నారో ఏమో! ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూటు మార్చారు. ఈ
భారతీయ సంప్రదాయ వివాహ సంసృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్నది. విజయదశమి పర్వదినాన విదేశీ జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన పలు జంటలకు భారత�
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
చెట్ల ప్రాముఖ్యత చాటేలా వేసే కార్టూ న్లు (ట్రీటూన్స్) సమాజానికి ఎంతో మేలు చేస్తాయని గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్ చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ్ ప్�