ప్రభుత్వ రంగ సంస్థలలో హెచ్ఎంటీ ఎంతో విశిష్టమైనదని, అందులో పని చేసి పదవీ విరమణ పొందిన కార్మికులతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కు�
బెంగళూరులో పట్టపగలు దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీ మాజీ ఉద్యోగి సంస్థలోకి ప్రవేశించి అందరూ చూస్తుండగా కంపెనీ ఎండీ, సీఈవోను దారుణంగా నరికి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..ఎయిరోనిక్స్ ప్రైవేట్ �
గోవా, ముంబై తరువాత డ్రగ్ మాఫియా బెంగళూర్ను కేంద్రంగా చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) గుర్తించింది. బెంగళూర్ నుంచి కూడా హైదరాబాద్కు ఈ మాఫియా తమ నెట్వర్క్ను నిర్వ�
విద్యుత్తు ఇంజినీర్లతో సంప్రదింపులు జరపకుండా హడావిడిగా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) హెచ్చరించింది.
తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ గగ్గోలు పెట్టిన నోర్లు.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి నివ్వెర పోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్కు ఇప్పటి హైదరాబాద్కు చాలా మార్పు వచ్చింది.
అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామ జోరుమీదుంది. వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలు
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�
బడి అనగానే విద్యార్థులు ఉంటారు.. ఉపాధ్యాయులు బోధిస్తారు అనుకుంటాం. కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద ఎలా పొందవచ్చో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. దేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాట
దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ సదస్సు బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 2న జరగనున్న టెక్ టుడే కాంగ్రెస్ సదస్సుకు దేశంలోని ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు పాల్గొననున్నారు
Bangalore | డ్రగ్స్, గ్రావెల్ వంటి మాఫియా గ్యాంగ్ల గురించి ఇప్పటి వరకు మనం విని ఉంటాం. అయితే బెంగళూరు (Bangalore)లో మరో కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా (Puncture Mafia).
కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై (CM Bommai) కేబినెట్లోని మంత్రులు (Ministers) ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారా�