ప్రధాని మోదీ టార్గెట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘బంజారాలు బాధపడొద్దు. ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడు’ అని అన్నార�
ED Raids | బెంగళూరులోని మూడు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం దాడులు నిర్వహించింది. ఎడ్టెక్ కంపెనీ బైజూ సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల (ఫెమా) విషయంలో ఈడీ
పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.
కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమై
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది.
Bangalore | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగిపోయాయి. ఏడాదిలోనే రెండు రెట్లు పెంచేశారు ఇంటి యాజమానులు. దీంతో ఐటీ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత కిరాయి పెరిగినా తప్పక భరిద్దామనుకునే వారి
Hyderabad | ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరా�
Gold Smuggling | బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నా కొందరు వ్యక్తులు పలు విధాలుగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు. ఇప్పటికే పలువురు బ్యా�
Emergency Landing | బెంగళూరు నుంచి లక్నోకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఏషియా విమానాన్ని పది నిమిషాల్లోనే మళ్లీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా అధికారులు ధ్రువీ�