తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ గగ్గోలు పెట్టిన నోర్లు.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి నివ్వెర పోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్కు ఇప్పటి హైదరాబాద్కు చాలా మార్పు వచ్చింది.
అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామ జోరుమీదుంది. వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలు
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�
బడి అనగానే విద్యార్థులు ఉంటారు.. ఉపాధ్యాయులు బోధిస్తారు అనుకుంటాం. కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద ఎలా పొందవచ్చో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. దేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాట
దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ సదస్సు బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 2న జరగనున్న టెక్ టుడే కాంగ్రెస్ సదస్సుకు దేశంలోని ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు పాల్గొననున్నారు
Bangalore | డ్రగ్స్, గ్రావెల్ వంటి మాఫియా గ్యాంగ్ల గురించి ఇప్పటి వరకు మనం విని ఉంటాం. అయితే బెంగళూరు (Bangalore)లో మరో కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా (Puncture Mafia).
కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై (CM Bommai) కేబినెట్లోని మంత్రులు (Ministers) ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారా�
ప్రధాని మోదీ టార్గెట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘బంజారాలు బాధపడొద్దు. ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడు’ అని అన్నార�
ED Raids | బెంగళూరులోని మూడు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం దాడులు నిర్వహించింది. ఎడ్టెక్ కంపెనీ బైజూ సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల (ఫెమా) విషయంలో ఈడీ
పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.
కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమై