హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ సదస్సు బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 2న జరగనున్న టెక్ టుడే కాంగ్రెస్ సదస్సుకు దేశంలోని ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు పాల్గొననున్నారు.