కొత్త ప్రభుత్వాధినేతగా ప్రమాణం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నవంబర్లో ముహూర్తం ఖరారు చేసినట్లు సాగుతున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించవలసిందిగా విలేకరులు శుక్రవారం కోరినపుడు కర్ణాటక ముఖ్యమంత
ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన బైక్తో కారు అద్దాన్ని రాసుకుంటూ వెళ్లినందుకు ఆ కారులోని దంపతులు ఆ ఏజెంట్ మరణానికి కారకులయ్యారు. బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో ఈ నెల 25 రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం జ�
బెంగళూరు ఆధారిత క్రీడా మౌలిక సదుపాయాల కల్పన (స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) స్టార్టప్ మిచెజో స్పోర్ట్స్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే ఇకపై ఆయా రాష్ర్టాల్లో స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ క�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో దారుణం జరిగింది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ వాష్రూమ్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహచర విద్యార్థి లైంగికదాడికి పాల్పడ్డాడు.
గుంతలు పడిన రోడ్లు, ఎటు చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్న బెంగళూరు దుస్థితి మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరును సందర్శించిన ఓ విదేశీ అతిథి నుంచి తనకు ఎదురైన ప్రశ్నను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ
బెంగళూరు నగర రోడ్ల దుస్థితిపై విసుగెత్తిన ప్రజలు తమ కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లభించడం లేదు. దీంతో నగరంలోని భారతీనగర్ పౌరులు తమ నిరసన తెలియచేసేందుకు వినూత్న
ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.
దేవుడిని, మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్యను అధికారికంగా లెక్కించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల, మత డాటాతో పాటు ఈ వివరాలు కూడా సేకరించనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న �
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్ హాస్పిటల్స్)..తాజాగా కర్ణాటకలో అడుగుపెట్టింది. తన తొలి దవాఖానను బెంగళూరులో ప్రారంభించింది. 450 పడకల విస్తీర్ణంతో నెలకొల్పిన తొలి మల్టీ-స్పెషాల్టీ �
భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉం�
కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రాఫిక్లో చిక్కుకుని నగర వాసుల పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఇక వర్షం పడిందంటే ప్రజలకు చుక్కలే.
గుండె శస్త్ర చికిత్స కోసం దవాఖానలో చేరిన మహిళ (38)కి తగిన రక్తం దొరకకపోవడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు ప్రస్తుతం తెలిసిన బ్లడ్ గ్రూప్లలో ఏదీ సరిపోలేదు. ఇది అత్యంత అరుదైన రకం రక్తమని 10 నెలల పరీక్షల అనంత�