కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రాఫిక్లో చిక్కుకుని నగర వాసుల పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఇక వర్షం పడిందంటే ప్రజలకు చుక్కలే.
గుండె శస్త్ర చికిత్స కోసం దవాఖానలో చేరిన మహిళ (38)కి తగిన రక్తం దొరకకపోవడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు ప్రస్తుతం తెలిసిన బ్లడ్ గ్రూప్లలో ఏదీ సరిపోలేదు. ఇది అత్యంత అరుదైన రకం రక్తమని 10 నెలల పరీక్షల అనంత�
గత నెలలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యానిదే తప్పు అని కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 3న ముగిసిన ఐ
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అక్కడి స్థానికులకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్తో బేజారెత్తిన ఈజ్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టీ.. సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడానికి
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్ప�
బెంగుళూర్లోని అగ్నివీర్ శిక్షణ సెంటర్ నుంచి ఓ యువకుడు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, బేగంపేట్ గ్రామానికి చెందిన దయ్యాల సతీశ్(20) ఇంటర్ చదివాడు.
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంటా, బయటా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే దూషణలు అంతా ఇంతా కాదు. అయితే కర్ణాటకలో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఇందుకు భిన్నంగా