Bollywood | విధి వైపరిత్యాన్ని ఎవరు తప్పించలేరు. విధి తలచుకుంటే రాజుని పేదవాడిని చేస్తుంది. పేదవాడుగా కూడా చేస్తుంది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి ఇప్పుడు కోట్లకి పడగల
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇది కూడా స్టార్ బ్యాట్స్మెన్ వి
దాదాపు దశాబ్దకాలం భారతీయ నిర్మాణ రంగానికే తలమానికంగా వెలుగొందిన హైదరాబాద్ రియల్టీ ప్రతిష్ట.. సుమారు గత ఏడాదిన్నరగా మసకబారిపోతున్నది. ఇండ్ల విక్రయాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలను వెనుకకు నెడుతూ వృద
కోల్కతా, బెంగళూరు, పుణె నగరాల ట్రాఫిక్ నత్త నడకతో పోటీ పడుతున్నదని టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 14వ ఎడిషన్ వెల్లడించింది. 2024లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న టాప్-5 ప్రపంచ నగరాల్లో ఈ మూడింటికి స్థానం ల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
‘కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నన్ను క్రిమినల్గా చిత్రీకరించి, నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు నాపై రౌడీషీట్ తెరవడానికి ప్రయత్నించారు. ఈ అవమానాలు ఇంక భరించ లేను. నా చావుకు కాంగ్రెస�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు(బీడ్ల్యూస్ఎస్బీ) నగరంలో మంచినీటి చార్జీని లీటరుకు ఒక పైసా చొప్పున పెంచే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం శివకుమార్ �
బెంగళూరు నుంచి గువహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ఫాస్ట్ రైలు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఒడిశాలో కటక్-నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఒకర�
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి టోర్నీలో రాష్ర్టానికి చెందిన సాయికిరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల షాట్పుట్ ఈవెంట్లో సాయికిరణ్.. ఇనుపగుండును 15.15 �
సిమెంట్ను వాడకుండా ఇల్లు కట్టడమా? అది కూడా రాళ్లతో! కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ వెలుగులోకి తెచ్చిన ఈ ఇల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఇంటి వీడియో టూర్లో ఇంటి యజమానితోపాటు
భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని సంక్షోభం నెలకొంది. ఈ టెక్ హబ్ ప్రస్తుతం తీవ్ర ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వ్యయ నియంత్రణ చర్యలతో పాటు ఆటోమేషన్, కృత్రిమ మేధ కారణంగా ఐటీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించి�
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.