ముడా కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడు తనపై ఒత్తిడి చేస్తున్నాడని, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తాజాగా ఆ
WPL Auction | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 సీజన్ కోసం బెంగళూరు వేదికగా ఆదివారం మినీ వేలం నిర్వహించారు. ఐదు జట్లు ఈ వేలంలో పాల్గొని 19 మందిని కొనుగోలు చేశాయి. ఇందు కోసం ఫ్రాంచైజీలు రూ.9.05కోట్లను వెచ్చించాయి. నలుగు�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 92 ఏండ్ల ఎస్ఎం కృష్ణ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్�
కర్ణాటక కాంగ్రెస్ నేత బీ గురప్ప నాయుడిపై బహిష్కరణ వేటు పడింది. ఆయన ఓ టీచర్ను లైంగికంగా వేధించారని, ఆమె గౌరవ, మర్యాదలకు భంగం కలిగించారని కేసు నమోదవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ చర్య తీసుకుంది.
బెంగళూరులోని ఎంజీ రోడ్డులో లేదా ఢిల్లీలోని రింగ్ రోడ్డులో మీరెప్పుడైనా ట్రాఫిక్జామ్లో ఇరుక్కున్నారా? ఒకవేళ ఇరుక్కుపోయి ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎందుకు ట్రాఫిక్జామ్ అయిందో మీకు తెలుసా? ఆ మార్గా ల్లో ఎక�
Ratan Tata | పారిశ్రామికవేత్త రతన్ టాటాకు రంగోలి కళాకారుడు రంగులతో నివాళి అర్పించారు. ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని తీర్చిదిద్దారు. మెట్రో స్టేషన్లో వేసిన రతన్ టాటా నివాళి చిత్రం ఎంతో ఆకట్
బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువతి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టిన ఉదంతం వయాలికావల్లోని ఒక అపార్ట్మెంట్లో వెలుగు చూసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని చేసిన ఫిర్యాదుతో ఈ దారుణ�
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సిద్ధార్థ విహార ట్రస్ట్' భూ కేటాయింపుల వ్యవహారం కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్లో
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారిలోని జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఆయన ఫ్యాన్ రేణుక స్వామి హత్య కేసులో ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియ�