ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ, స్వచ్ఛమైన వాతావరణంతో ఉద్యాన నగరంగా పేరొందిన బెంగళూరు నేడు ఐటీ రాజధానిగా మారి కాలుష్యం, రణగొణ ధ్వనులతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో, అస్తవ్యస్తమైన రోడ్లు, కట్టడాలతో నిండి ఉండ
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట
Ranya Rao | సుమారు 14 కోట్ల రూపాయల బంగారాన్ని దుబాయి నుంచి స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన కన్నడ నటి రన్యారావు ఉదంతంలో ఒక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Maha Kumbh | మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగియనున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆ�
Vijay Mallya | విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బా�
గేర్లెస్ స్కూటర్ నడుపుతూ 311 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు వ్యక్తి భారీ జరిమానా చెల్లించారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తిని ఈ నెల 3న గుర్తించి, గేర్లెస్�
Jagdeep Dhankhar | ఏ పదవికైనా సర్వీసు పొడిగింపు సరికాదని, వరుసలో తర్వాత ఉన్న వారికి ఇది ఎదురు దెబ్బనేనని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శనివారం ప్రారంభమైన రాష్ట్ర పబ్లిక్ సర్వీ�
ఈ లక్షణాలు కనిపిస్తే ఇలా చేయాలి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపరుతో కప్పు కోవాలి.సబ్బు, నీరు, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.గుంపులతో కూడిన ప
మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం’ అంటూ గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కాం
ముడా కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడు తనపై ఒత్తిడి చేస్తున్నాడని, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తాజాగా ఆ
WPL Auction | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 సీజన్ కోసం బెంగళూరు వేదికగా ఆదివారం మినీ వేలం నిర్వహించారు. ఐదు జట్లు ఈ వేలంలో పాల్గొని 19 మందిని కొనుగోలు చేశాయి. ఇందు కోసం ఫ్రాంచైజీలు రూ.9.05కోట్లను వెచ్చించాయి. నలుగు�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 92 ఏండ్ల ఎస్ఎం కృష్ణ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్�