ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు
Actor Darshan | కన్నడ హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ప్రి-3లో తెలంగాణ యువ అథ్లెట్ గందె నిత్య స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 200మీటర్ల రేసును నిత్య..24.23సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. తన సహచర నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఛాలెంజింగ్ స్టార్గా పేరొం
ఎడతెరపి లేని వర్షాలతో బెంగళూరు తడిసిముద్దవుతున్నది. ఆదివారం (జూన్ 2) ఒక్కరోజు నగరంలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, దీంతో గత 133 ఏండ్ల రికార్డ్ బద్దలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సైంటిస్ట్ ఎన్ పువియరా�
హైదరాబాద్కు చెందిన సెమికండక్టర్ల సాఫ్ట్వేర్-సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మోచిప్ టెక్నాలజీ లిమిటెడ్కు రూ.509.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించింది.
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
Bangalore Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినీ నటి హేమ, ఆషురాయ్ సహా 86 మందికి నోటీసులు జారీ
Rave Party | బెంగళూరులోని జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా హెబ్బగోడి పీఎస్కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. ఏఎస్సై నారాయణ స్వామి, కానిస్
బెంగళూరు రేవ్పార్టీలో 101 మందిని గుర్తించినట్లు బెంగళూరు నగర కమిషనర్ దయానంద వెల్లడించారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడు తూ.. ఈ నెల 19న జరిగిన రేవ్పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు తె�
బెంగళూరు శివారులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకం రేపింది. ఆ రేవ్పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో కొందరు నటీనటులు పట్టుబడ్డారని వార్తలు వెలువడటంతో ఎవరికి వారే తాము అక్కడ లేమంటూ వ�
మహబూబ్నగర్ జిల్లాలోని (Mahabubnagar) బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.