బీజేపీ నేతల ఒంటెత్తు పోకడలపై కమలం నాయకులు కన్నెర్ర జేశారు. ఇక మీతో వేగలేమని గులాబీ గూటికి క్యూ కట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుండగా.. మరోవైపు ఆ ప
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పదే పదే తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భం�
మాజీ మంత్రి షబ్బీర్ అలీ హుజూరాబాద్ టౌన్, మే 2: ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో సోమవారం నిర్వహించిన కాంగ్రె�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
చేనేత కార్మికుల సంక్షేమంపై గత శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్�
Minister Harish rao | బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదని, సచ్చేదిన్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.
అమేథీలో ఓడి కేరళకు పారిపోయిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరిక బండి సంజయ్వి బట్టేబాజ్ మాటలు యువతకు ఉపాధినిచ్చే చరిత్ర మాది పెడదోవ పట్టించే చర�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్�
సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దేవరుప్పుల, ఏప్రిల్ 23: కాంగ్రెస్, మిగతా పార్టీల 65 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణను నాశ�
హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన త�
అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చ�