బండి సంజయ్ తీరు మరీ విడ్డూరం. అయిదు లక్షల ఉద్యోగాలిస్తానన్నారని కేసీఆర్ మీద విమర్శ చేస్తారు. ఆ మాట ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అనే ప్రశ్నకు ఆయన జవాబివ్వరు. మరీ బరితెగించి.. ఉద్యోగాలివ్వకపోతే బడితె పూజ చే�
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ �
తెలంగాణ వరిధాన్యం కొనాలని తమ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంత విన్నవించినా కేంద్రం ఒప్పుకోలేదని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదనే విషయం తెలుసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చామని మంత్రి కేటీఆర�
కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక
రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే కుట్ర రైతులకు రైస్తో సంబంధం లేదని ఒకరోజు.. కేంద్రం రా రైస్ మాత్రమే కొంటదని మరోరోజు అడ్డదిడ్డ వాదనలు, అంతులేని అబద్ధాలు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ధాన్య�
గతంలో చెప్పినట్టు ధాన్యం కొనిపించు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ పేదల పాలిట జలగ: ఎమ్మెల్యే ఆనంద్ సాగు తెలియని గోయల్: ఎమ్మెల్సీ యెగ్గె సంజయ్ ప్రగల్భాల వీడియో విడుదల హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెల�
తెలంగాణ ప్రజలను నూకలు తినమంటూ అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కాపాడుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. ‘నూకల’ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారం మీడియా స
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ప
అన్నా! కులాసేనా?.. నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు.. ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది? ఏమైందే… అంత రంది పడుతున్నవు.. మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతాహేందర్రెడ్డి యాదాద్రి, మార్చి 24 : ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రంపై మరో పోరుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రె�
వడ్లు కొనేదాకా పోరాటమే.. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనదే.. పంజాబ్ తరహాలో ఇక్కడా ధాన్యం కొనాల్సిందే..బీజేపీ, మోదీతో తెలంగాణకు అన్యాయం రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలురాష్ట్ర విద