తెలంగాణ ప్రజలను నూకలు తినమంటూ అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కాపాడుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. ‘నూకల’ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారం మీడియా స
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ప
అన్నా! కులాసేనా?.. నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు.. ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది? ఏమైందే… అంత రంది పడుతున్నవు.. మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతాహేందర్రెడ్డి యాదాద్రి, మార్చి 24 : ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రంపై మరో పోరుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రె�
వడ్లు కొనేదాకా పోరాటమే.. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనదే.. పంజాబ్ తరహాలో ఇక్కడా ధాన్యం కొనాల్సిందే..బీజేపీ, మోదీతో తెలంగాణకు అన్యాయం రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలురాష్ట్ర విద
MLC Kavitha | పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మ
Minister Gangula kamalakar | బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై మళ్లీ పాత పాటే అందుకొన్నారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
బంజారాహిల్స్ : కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకారం అందించకపోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం �
Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తుండు గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది బీజేపీనే నావికుడు లేని నావలా కాంగ్రెస్ పరిస్థితి మీడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, మార్చి 2: బీజేపీ రాష్ట్ర అధ�