కందకూరు, ఏప్రిల్ 19 : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హాస్యాస్పదంగా ఉందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న బీజేప
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావే
జోగులాంబ గద్వాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 15న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన బండి పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుం�
తెలంగాణ గడ్డపై పుట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకపోగా.. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వెల్తువెత్తుతున్న�
ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఎమిటో చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు. నడిగడ్డకు, ఉమ్మడి జిల్లాకు నష్టం కలిగించే కర్�
తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. �
నిత్యం తొండిమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్న బీజేపీ నేతలను ఊర్లోకి రానివ్వొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చబడు
వనపర్తి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బండి సంజయ్ పాదయాత్రప�
అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని పేర్కొన్నారు.
కేంద్రంతో వడ్లు కొనిపించటం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడ్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు
రైతు దీక్ష పేరుతో బీజేపీ దొంగ నాటకం ముడి బియ్యంతో వచ్చే నష్టంపై మాటలేదు అన్నదాతల నుంచి కనీస మద్దతు కరువు వడ్లు కొనాలంటూ గోధుమల ఫొటోలు హైదరాబాద్, ఏప్రిల్ 11 : రైతు దీక్ష పేరుతో హైదరాబాద్లోని ఇందిరాపార్క�