హైదరాబాద్ : పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తన
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్యలకు తానే కారణమని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్లో ‘బండి సంజయ్ కుమార్..
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంజయ్వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆ�
బండి సంజయ్కి పోటీగా ఈటల టూర్లు సొంతంగా జిల్లాల్లో వరుస పర్యటనలు వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమలం పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి వారుగా సొంత కార్యక్రమాల�
బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ న�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని, పులితోక పట్టుకొని గ
పాదయాత్ర పేరిట మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలతో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�
నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప
గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాసేందుకు అనుమతించటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించ�
హైదరాబాద్ : రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినో