మసీదులు కూల్చితే రామరాజ్యం వస్తుందా? అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బండి సంజయ్
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరీంగనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం మత ఘర్షణల పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి �
మద్దూరు(ధూళిమిట్ట), మే20 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేత బండి సంజయ్కి ఏం తెలుసని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్�
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించారు. ఈ నెల 11
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్కు కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ న