ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు
రాష్ట్ర బీజేపీ నుంచి శ్రీనివాసులు బదిలీ పంతం నెగ్గించుకున్న రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటన్
అప్పటిలోగా బియ్యం కొనకపోతే అంతుచూస్తాం బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమికొడతాం ఆ పార్టీ నేతల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగలడం ఖాయం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల�
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ను గత రెండు, మూడు రోజులుగా బీజే�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టినది దొంగ దీక్ష అని రాష్ట్ర విద్య సంక్షే మ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. మోదీ వ�
బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర
కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�
Chef Yadamma | బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ఘుమఘుమలాడిస్తాను.. ప్రధాని మోదీ నుంచి మొదలుకుంటే బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలంగాణ వంటకాల రుచులను చూపించి, మైమరిపిస్తానని బండి �
రాష్ట్ర బీజేపీ మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం గ్రూపు రాజకీయాలు, కోవర్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవడం లేదని సీనియర్ల�