కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత భారీగా చేరికలుంటాయన్నారు. ఆ తర్వాత అమిత్ షా తుక్కుగూడ బహిరంగ సభలో ఉంటాయన్నారు. టీఆర్ఎస్లో చాలామంది కట్టప్పలున్నారు, త్వరలో వారంతా బయటికి వస్తారని పార్ట్టీ సీనియర్ నేత డ�
రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. కనీసం కండ్ల ముందున్న నిజాలనైనా గుర్తించాలి. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవేమీ పట్టవు. అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలాడటం ఆయన నై�
MLA Vivekananda | ఈ దేశానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిరసిస్తూ జవహర్నగర్ కార్పొరేషన్లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్షా చెప్పుల వద్ద తాకట్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. పట్టుమని 200 మంది కూడా పాదయాత్రలో లేకపోవడంతో కమలం నేతలే విస్మయానికి గురయ్యారు.
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�