Minister KTR | ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మునుగోడు సభను అడ్డుకొంటాం ఆ పార్టీ నిర్వాకం వల్లే బలిదానాలు నాయకత్వం క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల ఐక్యవేదికల నేతలు రాజగోపాల్రెడ్డికి లేఖ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడ�
సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు ఛీకొడతారు బండి సంజయ్కి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మతిభ్రమించిందని, అందుకే ఇష్ట�
బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రాహ్మణులను కించ పరిచేలా వ్యాఖ్యానించారు. బండిని ఆశీర్వదించేందుకు వెళ్లిన బ్రాహ్మణులను దారుణంగా హేళన చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘం, ధూపదీప నైవేద్య సంఘం, అర్చక సంఘ
జనగామ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి బీజేపీ నిర్వహించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనం లేక వెలవెలబోయింది. పొరుగు రాష్ర్టాల కూలీలకు డబ్బుల్చి కొందరిని తీసుకొచ్చినా.. భారీ బహిరంగసభ అంటూ ప్రచారం చేస
ఘటనపై సీఐడీతో విచారణ చేపట్టాలి ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోజిరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై రాళ్లు వేసింది ఎవరో? ద
ఏంచేశారో చెప్పాలన్న టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గుండాల దాడులు రోడ్డుపై నిల్చున్న మహిళపైనా దాడి టీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్రగాయాలు ఆగ్రహంతో బీజేపీ నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం చేసిన ప్రజలు నాలుగు గంట�
చేర్యాల, ఆగస్టు 10 : శుష్క ప్రియాలు..శూన్యహస్తలతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో యాత్ర బంద్ చేసుకొని.. కేంద్రం నుంచి న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే �
యాదాద్రి భువనగిరి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్�
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
యాదాద్రిభువనగిరి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడితే బండి యాదాద్రి నృసింహు�
జిల్లాలో వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భువనగిరిలోని ఓ హోటల్లో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు అ�