గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఇందుకు రాష్ట్రం లో పలు ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టడమే
సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బండి సంజయ్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల�
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
‘బండి సంజయ్ గోబ్యాక్’ అన్నందుకు దాడులు టీఆర్ఎస్ కార్యకర్త గంటి రాజుపై పిడిగుద్దులు జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో బీజేపీ మూక మళ్లీ రెచ్చిపోయింది. ప్రజాసంగ్ర�
హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ హైదరాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపుపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో యాత్ర
పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
అది కరీంనగర్.. గురువారం, మధ్యాహ్న సమయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం.. తన యాత్రను ప్రభుత్వం ఆపినందుకు నిరసనగా అంటూ సంజయ్ అక్కడ ఉదయం 11 నుంచి 1 వరకు రెండు గంటల దీక్ష చేపట్టారు. ఆయన పక్కన ఇటీవల�
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్