హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీల�
Minister Gangula Kamalaker | అగ్నిపథ్పై దేశ యువతలో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లపై బండి సంజయ్ మూర్ఖంగ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతులు, నేడు యువత రోడ్లపైకి
రావాల్సి వచ్చిందని �
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తు
కేంద్రం నుంచి పైసా తేవడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
Bandi Sanjay | సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు భ�
హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. లేదంటే వ్యాఖ్యలపై ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశార�
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చిన బండి సంజయ్పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అని ఆయన పేర్కొన్నార�
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరా�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద�
సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్న�
మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్స్�