కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత వరకు సబబుగంగా జమునా తెహజీబ్గా ఉన్న తెలంగాణకు ఇవి ఎంతవరకు మేలు చేస్తాయి. తెలంగాణలో మసీదులన్నింటినీ తవ్వాలి. శవాలు బయటపడితే మీకు(ముస్లింలకు).. శివం బయటపడితే మాకు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాల రద్దు మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తాం అధికార భాషగా ఉన్న ఉర్దూను తొలగించి, నిషేధిస్తాం తెలంగాణ గడ్డను కాషాయమయం చేస్తాం