ఉన్నతవిద్య గురించి, ఉన్నత ఉద్యోగాల గురించి, గొప్ప గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, ఆర్థిక వ్యవస్థ పరుగు గురించి మాట్లాడుకోవాల్సిన ఆధునిక కాలమిది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ఇటువంటివన�
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�
మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్