‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�
మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్