వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపై నిర్మించిన సచివాలయ భవనాన్ని కూల్చేస్తామని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే అర�
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా నాచుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా తాండ్రాల బక్కయ్య అనే రైతు లేచాడు.
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
MLC Palla Rajeshwar Reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.