Badugula Lingaiah yadav | కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
సొంత గడ్డపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఈ నెల 15న జరిగిన ప్రజా సంగ్రామ సభ అట్టర్ ఫ్లాప్తో పరాభవాన్ని మూటగ�
ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసిన మోదీ సర్కార్.. వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయ�
కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కానట్టు రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ మాటలు మానుకోవాలని, ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. బూరుగుపల్లిలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న సిరిసి
కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన స
Minister KTR | డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధం అని కేటీఆర్ బండి సంజయ్కు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంల�
Minister KTR | తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను తిడితే ఓట్లు రాలవు.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల
సవాల్ చేయడం, ఆ పై తప్పించుకోవడం బీజేపీ రాష్ట్ర నేతలకు పరిపాటిగా మారింది. బట్టకాల్చి మీద వేసే బాపతు ఆరోపణలపై ఎవరైనా చర్చకు సిద్ధపడితే.. బీజేపీ నాయకులు పరార్ అవుతున్నారు.