జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా నాచుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా తాండ్రాల బక్కయ్య అనే రైతు లేచాడు.
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
MLC Palla Rajeshwar Reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు రూ.100 కోట్లు విడుదల చేయిస్తామని పాదయాత్ర సమయంలో ప్రజలను మభ్యపెట్టిన బండి సంజయ్ ఎక్కడున్నావంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జక్కుల మహేశ్వర్రెడ�
కరెంట్ తీగల్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందని, బండి సంజయ్కు అనుమానం ఉంటే ఆ తీగలను పట్టుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై దుండిగల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాలేజీలో ర్యాగింగ్, తోటి విద్యార్థులపై దాడులు చేసిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో అత�