మహిళా గవర్నర్ అయ్యి ఉండి రాజ్భవన్లోకి మహిళా ప్రజాప్రతినిధులకే అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.