Bandi Sanjay | తెలంగాణ బిడ్డలంటే బీజేపీ నేతలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలోని యువత అంటే కేవలం ఓటర్లు మాత్రమే అని, నాలుగైదు మాటలు చెప్పి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ స�
TS Minister Jagadish Reddy | అజ్ఞాని బండి సంజయ్తో బీజేపీ అబద్ధాలు చెప్పిస్తున్నదని, కేంద్రానికి నిజాలు చెప్పే ధైర్యం లేదని తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండి పడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కళంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెవరూ లేరని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్త�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కలంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెరెవరూ లేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా తిరిగేది భూ కబ్జాల కోసమేనా అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు.
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపై నిర్మించిన సచివాలయ భవనాన్ని కూల్చేస్తామని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే అర�
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.