ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లాడిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే ఊరుకుంటడా అంటూ ప్ర�
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందు�
National Commission for Women | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్( Bandi Sanjay )పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ ప
Minister Satyavathi Rathod | న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుంది అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క�
Telangana State Women's Commission | హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై బండి సంజయ్ చేసిన
ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు
Minister KTR | ప్రధాని మోదీ మాకు దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని, దరిద్ర్యం ఏదైనా ఉందా అంటే.. ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్ప�
Bandi Sanjay | రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడానికే బీ జేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుంటే ప్రజలు అతడిని ఓ జోకర్లా చూస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్న�
Bandi Sanjay | రెండు నెలల కిందట బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంత్రి మాటలను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. మార్చడం ఖాయం అని పార్టీలో గట్టిగా వినిపించింది.
KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పత్రిపక్షా