MLA Rohith reddy | బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను
‘కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీరని ద్రోహం చేసిండు. ఏదో చేస్తాడని ఎంపీగా గెలిపిస్తే నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, ఇంకా తన తప్
MLA Pilot Rohith Reddy | తన ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జారీ చేసిన నోటీసులకు భయపడేది లేదు.. తగ్గేది లేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.