దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
Kunamneni Sambasiva Rao | ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్న�
వచ్చే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్�
సీఎం కేసీఆర్ స్థా పించిన బీఆర్ఎస్తో దేశ ప్రజలకు న్యా యం జరుగుతుందని స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ అన్నారు. తన కూతురు పెండ్లి నాడు పదవి ఇచ్చిన కేసీఆర్కు జీవితాంతం రుణ�
‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తము బహిరంగ చర్చకు సిద్ధమేనని ఇందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సవాల్ విసిరారు.