‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తము బహిరంగ చర్చకు సిద్ధమేనని ఇందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సవాల్ విసిరారు.
అబద్ధాలు చెప్పడం.. ఆపై దొంగ ప్రమాణాలు చేయడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్లో పలచన అవుతున్నాడు
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఏడ్చే మగవాళ్లని నమ్మొద్దు.. అని పురాణాలు చెబుతున్నాయి’ అంటూ బం
Vinay bhaskar | బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే
MLC Kavitha | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావ�