ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ప్రభుత్వాలను కూలగొట్టింది. దొడ్డిదారిన పీఠాలను కైవసం చేసుకొన్నది. తెలంగాణలో కూడా 30 నుంచి 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్నారని బ�
మునుగోడు ఉప ఎన్నిక పోలింగుకు ఒకరోజు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి డ్రామాలకు తెరలేపారని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ విమర్శించారు.
‘బండి సంజయ్.. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లాం. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
Minister Srinivas Goud | ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని... రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై... గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ�
Employee unions | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి టీఎన్జీవో భవన్ వద్ద ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలతో న�
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�