‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేస
ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే భరతం పడతాం.. సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై అవాకులు,చెవాకులు పేలితే సహించం కాషాయ పార్టీ నాయకులు.. రాజకీయ అజ్ఞానులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం విలేకరుల సమావేశంలో ఎమ�
ఖమ్మంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాషాయ నేతల కుట్రలు అందుకే సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై తప్పుడు విమర్శలు టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల నిరసన.. బండి సంజ
మంత్రి పువ్వాడపై బురద చల్లాలని చూస్తే సహించం బండి సంజయ్పై మండిపడిన ఖమ్మం టీఆర్ఎస్ నేతలు ఖమ్మం, మే 16 : ప్రశాంతంగా ఉన్న ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మా�
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కాస్తా ‘పైసా వసూల్ యాత్ర’గా మారిందని బీజేపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడొక కోటరీ ఏర్పడిందని, ఇతర నాయకులెవరినీ �
మతాలమధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు ‘బండి’పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజం టీఆర్ఎస్లో భారీగా చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలప్పుడు పా
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ‘సీఎం పదవిని, వయసును చూసేది లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడన్న సోయి మరిచి రోడ్ల మీద తి�
బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి మీడియాత�
పాదయాత్రల పేరుతో కరీంనగర్ జిల్లా సమస్యలను ఎంపీ బండి సంజయ్ గాలికి వదిలి పెట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఇటీవల రాష్ర్టానికి వచ్చిన కేంద్ర ఉపరితల ర�
బండి సంజయ్ను ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హన్వాడలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ముస్లింలకు తోఫా పంపిణీ..ఇఫ్తార్ విందు మహబూబ్నగర్లో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ప్రారంభం ‘కేంద్ర ప్రభుత్వం పెట్�
బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రక