బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా విద్రోహ యాత్ర అని తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. రాష్ర్టానికి నయాపైసా తీసుకురాని �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది తొండి యాత్ర అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల యాత్రకు ప్రజల్లో స్�
బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నేతలు పదేపదే నిజం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పాపాన్ని కడిగేందుకు.. వరి రైతులను
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సం�
రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర అర్థ గణాంకశాఖే అభినందించింది ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ�
రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేక పన్నాగం తగిన గుణపాఠం చెప్తారు బండివన్నీ తొండి మాటలే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ వెల్గటూర్, జనవరి 31: ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని, ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక అల్లర్లు స�
ఎక్కువిస్తే నా పదవికి రాజీనామా చేస్తా లేకపోతే నీ పదవులను వదిలేస్తావా? బండికి మంత్రి ప్రశాంత్రెడ్డి సవాల్ మోర్తాడ్, జనవరి 31: ‘తెలంగాణలో లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. 16 లక్షల ప్రైవేట్ ఉద్య
తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మ�
దళిత, గిరిజన సంక్షేమం వారికి నచ్చదు సంజయ్ దమ్ముంటే దేశవ్యాప్తంగా.. దళిత బంధును అమలు చేయించు మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏడున్నరేండ్ల పాలనలో దేశంలోని దళిత బ�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనా�
రాజకీయాలు మానేశావా?.. అసలు అవగాహన ఉన్నదా? నవ్వుల పాలవుతావు జాగ్రత్త.. బ్రహ్మాండంగా కేసీఆర్ జాతకం మన ఊరు.. మన బడి వినూత్న కార్యక్రమం రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హైదరాబాద్, జనవరి 19
కేంద్రంలోని 15 లక్షల ఖాళీలను నింపమను జీవో 317 రద్దు అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదు ఫేక్ వాట్సాప్ వర్సిటీ ద్వారా తప్పుడు ప్రచారాలు త్వరలో 70 వేల ఉద్యోగాలను భర్తీచేస�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన సీపీఎం, ఎ�