యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే.. నోట్ ముఖాన కొట్టారంటూ నిట్టూర్పులు ఇలాగైతే ప్రజల మధ్య తిరగలేమని ఆందోళన హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీ�
ఢిల్లీ, గల్లీ బీజేపీల డ్రామాలతో కడుపు మండిన అన్నదాతలు చైతన్యవంతమైన పోరు గడ్డ! వరినే నమ్ముకున్న భూమి బిడ్డ! ఆక్రోశంతోనే బండిపై తిరుగుబాటు వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ ఆ పోరాట పౌరుషం.. వరి పంటపై మమకారం ఇవే
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర
వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్