నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. ఇందుకు ఉదాహరణ సీఎమ్మార్ (బియ్యం) సేకరణ అనుమతుల అంశం.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాజకీయ జోకర్ అని, ఆయన మాటలు, డిమాండ్లు విని ప్రజలు నవ్వుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఖలీల్వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. �
‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేస
ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే భరతం పడతాం.. సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై అవాకులు,చెవాకులు పేలితే సహించం కాషాయ పార్టీ నాయకులు.. రాజకీయ అజ్ఞానులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం విలేకరుల సమావేశంలో ఎమ�
ఖమ్మంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాషాయ నేతల కుట్రలు అందుకే సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై తప్పుడు విమర్శలు టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల నిరసన.. బండి సంజ