కరోనా ప్రబలేవిధంగా రాజకీయ పర్యటనలు త్వరలో రానున్న రమణ్సింగ్, చౌహాన్, హిమంత! యూపీ, బెంగాల్లో కరోనా భయంతో బీజేపీ సభలు రద్దు తెలంగాణతో మాత్రం ప్రయోగాలు కరోనా వ్యాపిస్తే రాష్ట్రసర్కార్పై నెట్టే కుట్ర హ
ఏదైనా జాతీయపార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే కాస్త బాధ్యత, వివేకం, హుందాతనాన్ని ఆశిస్తాం. కానీ, మన అంచనాలను బీజేపీ ఎప్పుడూ తలకిందులు చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలే కాదు, జాతీయస్థాయి నేతలు క
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
తమ అవసరాలు, ఒప్పందాల కోసం వరి వేసుకోవచ్చు రైతులపై రాహుల్, సోనియా ఎన్నడైనా మాట్లాడారా? కాంగ్రెస్ను బీజేపీలో కలుపుతారు ఆ రెండు పార్టీల వలపు బాణాలు మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి హైదరాబా�
ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ మళ్లీ దీక్షలా? మోదీ చెప్పిన ఏటా రెండు కోట్ల కొలువులేవి? ప్రభుత్వ సంస్థలను అమ్మి బడుగులకు అన్యాయం బీజేపీ రాష్ర్టాల్లో ఉద్యోగాలపై శ్వేతపత్రం తెప్పిస్తరా? రికార్డుస్థాయిలో పేదరికం
యాసంగిలో వరి వేయాలని రైతులకు పిలుపు కేంద్రం కొనబోమంటున్నా రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ నేత బండి సంజయ్లాగే రేవంత్ ప్రకటన బియ్యం కొనని కేంద్రాన్ని వదిలి రాష్ట్రంపై నిందలు అదే మోసం.. అదే కపట బుద్ధి.. రైతన్�
బండికి బాల్క సుమన్ ప్రశ్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విస�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకొండ, డిసెంబర్ 26 : కేంద్రం ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడా పోయాయని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
ఉపాధి కల్పనపై కేంద్రం పత్రం విడుదల చేయాలి ప్రమాదంలో 9 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్�
ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తరపున బండి సంజయ్, రేవంత్రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట
యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల