రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేక పన్నాగం తగిన గుణపాఠం చెప్తారు బండివన్నీ తొండి మాటలే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ వెల్గటూర్, జనవరి 31: ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని, ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక అల్లర్లు స�
ఎక్కువిస్తే నా పదవికి రాజీనామా చేస్తా లేకపోతే నీ పదవులను వదిలేస్తావా? బండికి మంత్రి ప్రశాంత్రెడ్డి సవాల్ మోర్తాడ్, జనవరి 31: ‘తెలంగాణలో లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. 16 లక్షల ప్రైవేట్ ఉద్య
తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మ�
దళిత, గిరిజన సంక్షేమం వారికి నచ్చదు సంజయ్ దమ్ముంటే దేశవ్యాప్తంగా.. దళిత బంధును అమలు చేయించు మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏడున్నరేండ్ల పాలనలో దేశంలోని దళిత బ�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనా�
రాజకీయాలు మానేశావా?.. అసలు అవగాహన ఉన్నదా? నవ్వుల పాలవుతావు జాగ్రత్త.. బ్రహ్మాండంగా కేసీఆర్ జాతకం మన ఊరు.. మన బడి వినూత్న కార్యక్రమం రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హైదరాబాద్, జనవరి 19
కేంద్రంలోని 15 లక్షల ఖాళీలను నింపమను జీవో 317 రద్దు అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదు ఫేక్ వాట్సాప్ వర్సిటీ ద్వారా తప్పుడు ప్రచారాలు త్వరలో 70 వేల ఉద్యోగాలను భర్తీచేస�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన సీపీఎం, ఎ�
కరోనా ప్రబలేవిధంగా రాజకీయ పర్యటనలు త్వరలో రానున్న రమణ్సింగ్, చౌహాన్, హిమంత! యూపీ, బెంగాల్లో కరోనా భయంతో బీజేపీ సభలు రద్దు తెలంగాణతో మాత్రం ప్రయోగాలు కరోనా వ్యాపిస్తే రాష్ట్రసర్కార్పై నెట్టే కుట్ర హ
ఏదైనా జాతీయపార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే కాస్త బాధ్యత, వివేకం, హుందాతనాన్ని ఆశిస్తాం. కానీ, మన అంచనాలను బీజేపీ ఎప్పుడూ తలకిందులు చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలే కాదు, జాతీయస్థాయి నేతలు క
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
తమ అవసరాలు, ఒప్పందాల కోసం వరి వేసుకోవచ్చు రైతులపై రాహుల్, సోనియా ఎన్నడైనా మాట్లాడారా? కాంగ్రెస్ను బీజేపీలో కలుపుతారు ఆ రెండు పార్టీల వలపు బాణాలు మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి హైదరాబా�