పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకొండ, డిసెంబర్ 26 : కేంద్రం ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడా పోయాయని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
ఉపాధి కల్పనపై కేంద్రం పత్రం విడుదల చేయాలి ప్రమాదంలో 9 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్�
ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తరపున బండి సంజయ్, రేవంత్రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట
యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే.. నోట్ ముఖాన కొట్టారంటూ నిట్టూర్పులు ఇలాగైతే ప్రజల మధ్య తిరగలేమని ఆందోళన హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీ�
ఢిల్లీ, గల్లీ బీజేపీల డ్రామాలతో కడుపు మండిన అన్నదాతలు చైతన్యవంతమైన పోరు గడ్డ! వరినే నమ్ముకున్న భూమి బిడ్డ! ఆక్రోశంతోనే బండిపై తిరుగుబాటు వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ ఆ పోరాట పౌరుషం.. వరి పంటపై మమకారం ఇవే
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర