ఫ్లెక్సీలతో స్వాగతం పలికినవారికీ మళ్లీ బీజేపీ కండువాలు పార్టీలో కొత్తగా చేరినట్టు కలరింగ్ ఒక్కొక్కరికి లక్ష నుంచి 20 లక్షలు! బీజేపీలో చేరితేనే పాత బాకీలు తీరుస్తానని కార్యకర్తలపై ఒత్తిడి కోమటిరెడ్డి �
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం. రెండురోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ‘ఎవరేమనుకుంటే నాకేంది..’ అనే ధోరణి కనిపిస్తున్నది.
ఎనిమిదేండ్లలో చేసిందేమిటో చెప్పు అప్పుడే ప్రజలు నిన్ను నమ్ముతరు ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తే స్వాగతిస్తాం లేకుంటే రాజీనామా చేయాలి బండి సంజయ్కి ముత్తిరెడ్డి సవాల్ జనగామ, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కేంద్
సంజయ్ ప్రసంగం అర్థంకాక స్థానికుల బిత్తరచూపులు పాలకుర్తి మండలంలో చప్పగా బీజేపీ యాత్ర పాలకుర్తి రూరల్, ఆగస్టు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు స్థానికుల నుంచి స్పం
తానెంత సొక్కమో వెనక్కి తిరుగుచూసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. ఇందుకు ఉదాహరణ సీఎమ్మార్ (బియ్యం) సేకరణ అనుమతుల అంశం.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాజకీయ జోకర్ అని, ఆయన మాటలు, డిమాండ్లు విని ప్రజలు నవ్వుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఖలీల్వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. �