ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించ�
రాజ్భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నే�
బీజేపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, ఎమ్మెల్యే ఈటలకు మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరినట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు.
బీజేపీ దేశానికి పట్టిన పీడ అయితే.. బండి సంజయ్ రాష్ర్టానికి దాపురించిన శని అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా రెచ్చగొట్టినా బీజేపీ అసెంబ్లీ గేట్న�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత ఇలాకాలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రను కరీంనగర్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ముగించాలని అనుకున్నా..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నది. సిట్ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం తేల్చిందో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతు
‘పార్టీ నుంచి వలసలకు నేనే కారణమన్నారు. మునుగోడులో పార్టీ ఓటమిలో అభ్యర్థి తప్పేమీ లేదు, అధ్యక్షుడే సరిగ్గా ప్లాన్ చేయలేదంటున్నారు. మంత్రి గంగుల ఇంటిపై ఈడీ దాడి చేస్తే సొంత జిల్లా నేతలపై దాడి చేయిస్తారా? �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా దొంగ ప్రమాణాలు ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు ఇంకెంతకాలం చేస్తారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్వామిజీలు యత్నించి దొరికినా, ఆ పార్టీ నేతల బడాయికి అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రలోభాల కుట్ర విఫలం కావడంతో బీజేపీ నేతలు నోటికి పదును పెట్టారు.