కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. లోక్సభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా ఆయన నిలిచారు.
‘నేను కరీంనగర్లోనే పుట్టా.. గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా. తుది శ్వాస వరకూ కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా’ అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇందుకు హుస్నాబాద్లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా, మాజీ సర్పంచ్లు కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర
రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల
‘బండి సంజయ్కు సభ్యత, సంస్కారం లేదు. హిందూ సంప్రదాయాలపైన ఏమాత్రం గౌరవం లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నడు? మేమొక్కటే చెబుతున్నాం. బండి నోరు అదుపులో పెట్టుకో... భాష మార్చుకో.. లేదంటే రాబోయే రోజుల్లో ప్�
రానున్న లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న పార్టీ సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బండి మద్దతుదారులు బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో �
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎ�
జనగామ నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది..తొలి జాబితాలో టికెట్ దక్కని బీసీ వర్గానికి చెందిన బేజాడి బీరప్ప వర్గీయుల్లో అసంతృప్తి భగ్గుమన్నది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర�
రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నార
కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చుక్కెదురైంది. ఆయన ఊకదంపుడు మాటలు వినలేక జనం సభ జరుగుతుండగానే వెళ్లి పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహి�
మానకొండూర్ చెరువు శిఖం భూమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచరుడికి కన్నుపడింది. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. దీనికి బండి సంజయ్ అండదం�
యువతను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయానికి తెరతీశాయి. ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్, బీజేపీ జిమ్మిక్కులు చేస్తున్నాయి. నిరుద్యోగుల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తూ..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆ పార్టీలో అసమ్మతి గళాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా చేరారు. మసీదులు తవ్వుదాం.. అంటూ గతంలో బండి సంజయ్ చేసిన వ