హైదరాబాద్లో అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ దేశంలో చరిత్రను సృష్టించారని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్క
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ముక్కు పచ్చలారని పదో తరగతి వి�
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి వరుసగా దొరికిపోతున్న బీజేపీని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు, పేపర్ లీకేజీ కేసు కలిపి ‘బీజేపీ బ్రోకర్ అండ్ లీకర్' హ్యాష్ ట్యాగ్త
బీజేపీ తెలంగాణకు పట్టిన పీడ అని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగా�
బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లేకేజీ జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ స్వార్థ రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడుతోందన�
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమైంది. ఈమేరకు విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు(ఏ1)గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రెండో నిందితుడి(ఏ2)గా మాజ�
Raghunandan Rao | రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తిపై అత్యంత హేయంగా మాట్లాడారు. టెన్త్ హిందీ ప
పేపర్ల లీకేజీపై బీజేపీ రెండు రోజుల్లోనే రెండు రకాల డ్రామాలు ఆడింది. వికారాబాద్లో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కాగానే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు
రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేస్తే.. ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
తెలంగాణ సమాజం భగ్గుమంది. ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. నిరసనలతో హోరెత్తించింది. కదం కదం కదిపి నినదించింది. తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధ్యక్షురాలు కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం. బాధ్యతాయుతమైన స్థాన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఫ�