కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అ
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రక్షకులే భక్షకులుగా మారారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమ ర్శించారు. మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అర
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని.. కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రదర్శిస్తున్న వైఖరే అందుకు నిదర్శనమని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్రెడ్డి అండగా ఉండి, పోక్సో కేసు కాకుండా కుట్రలు చేస్తున్నారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్లో ఆయ
పెండ్లి చేసుకుంటానంటూ మైనర్ బాలికను మోసం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం సంగా�
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కొడుకును కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో బాలిక కుటుంబ సభ్యులపై �
అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడి చేసిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నందున సంజయ్ను వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సత్తుపల్లి మా
బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్రమంత్రిని.. ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురుదెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బాధ్యతగల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకుకోసం అడ్డదారులన్నీ తొక్కి�
ప్రధాన మంత్రి నరేంద్ర తెలంగాణ టూర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ని తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ పెట్రోలియం మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక �
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధవిరోధులే అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్ల రేవంత�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
పట్టపగలు గూండాల మాదిరిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర