బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, గతంలో దీనికోసం ఆ పార్టీ పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు అదే పార్టీ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆపా�
రాష్ట్రంలో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుం దో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఒకతప్పు చేయాలని అంటే, ఐఏఎస
ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సూచించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బోర్డు సమీపంలో 150పడకల సన్రైజ్ దవాఖానను ప
ప్రజాయుద్ధ నౌక గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని ప్రముఖ న్యాయవాది లక్ష్మణశర్మ డిమాండ్ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. స్మార్ట్సిటీలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన �
భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘18 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న భార్యతో భర్త చేసే లైంగ
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించాలన్న ఆలోచనతోనే అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. స్థానిక ఫిల్టర్బెడ్లో 147 కోట్ల వ్యయంతో చేపట�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు ‘హైడ్రా’ పేరిట డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేల
రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడా రు.
నత్తనడకన సాగుతున్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశా లు జారీ చేసినట్టు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమ�
కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద�
Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�