అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవ్వాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సందిగ్ధత నెలకొన్నది. కార్యక్రమానికి హాజరు కాకపోతే తమపై హిందూ-వ్యతిరేకులుగా ముద్ర పడుతుందేమోనని అవి భయపడుతున�
అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్
Ayodhya Ram Temple : అయోధ్యకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలన్న అంశంపై ఇంకా ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఏఐసీసీనే తుది ని
తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి
Ayodhyas Ram temple | అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో 393 పిల్లర్లు ఉంటాయని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. రామాలయం కాంప్లెక్స్లో దాదాపు 70 శాతం ప్రాంతం పచ్చగా ఉంటుందని అన్నారు. ఆ
జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమ�
అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Ayodhya Ram Temple | అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ayodhya Ram Mandir) గర్భగుడి (Sanctum Sanctorum)కి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmabhoomi Teerth Kshetra) ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai ) తాజాగా రిలీజ్ చేశారు.
Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ అయోధ్య రామాలయ నిర్మాణానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ జరుగుతోంది. గర్భాలయం పనులు పూర్తి అయ్యాయ�