తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి
Ayodhyas Ram temple | అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో 393 పిల్లర్లు ఉంటాయని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. రామాలయం కాంప్లెక్స్లో దాదాపు 70 శాతం ప్రాంతం పచ్చగా ఉంటుందని అన్నారు. ఆ
జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమ�
అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Ayodhya Ram Temple | అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ayodhya Ram Mandir) గర్భగుడి (Sanctum Sanctorum)కి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmabhoomi Teerth Kshetra) ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai ) తాజాగా రిలీజ్ చేశారు.
Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ అయోధ్య రామాలయ నిర్మాణానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ జరుగుతోంది. గర్భాలయం పనులు పూర్తి అయ్యాయ�
దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమ�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం (Ram Temple) ప్రారంభోత్సవం తర్వాత గోద్రా (Godhra) తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన�
ఒక పక్క దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుతో యంత్రాంగం తలమునకలై ఉన్న సమయంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి కీలక సమాచారం తెలిసింది. యూపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ�
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి అతి పెద్ద తాళం ఆకర్షణగా నిలవనుంది. అలీగఢ్కు చెందిన ఓ భక్తుడు ఈ తాళాన్ని ఆలయానికి కానుకగా సమర్పించనున్నారు. 400 కిలోల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మంద�
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అను
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�
Ayodhya Ram temple | అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణం