అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాబోమని, ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమంలా ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం విమర్శలు గుప్పించారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్త
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ నెల 22న జర
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించా�
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవ్వాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సందిగ్ధత నెలకొన్నది. కార్యక్రమానికి హాజరు కాకపోతే తమపై హిందూ-వ్యతిరేకులుగా ముద్ర పడుతుందేమోనని అవి భయపడుతున�
అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్