దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమ�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం (Ram Temple) ప్రారంభోత్సవం తర్వాత గోద్రా (Godhra) తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన�
ఒక పక్క దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుతో యంత్రాంగం తలమునకలై ఉన్న సమయంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి కీలక సమాచారం తెలిసింది. యూపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ�
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి అతి పెద్ద తాళం ఆకర్షణగా నిలవనుంది. అలీగఢ్కు చెందిన ఓ భక్తుడు ఈ తాళాన్ని ఆలయానికి కానుకగా సమర్పించనున్నారు. 400 కిలోల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మంద�
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అను
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�
Ayodhya Ram temple | అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణం
Ram Janbhoomi Temple trust releases 3D video | శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో
సుప్రీంకోర్టు తీర్పు రావటంతోనే వాలిపోయిన నేతలు అయోధ్యలో ఎకరాలకొద్దీ భూములను కొన్న ఉన్నతాధికారులు దళితులు, పేదల భూములు తక్కువ ధరలకు కొనుగోలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో రాజకీయ ప్రకంపనలు న్యూఢిల్ల�
అయోధ్య: దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పునాది నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023 చివ�
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
Ayodhya Ram Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రాముడి ఆలయాన్ని 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం తెరువనున్నారు. 2024 లో జరిగే లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు...
Ramnath Kovind : ‘రాముడు లేకుండా అయోధ్య లేదు. అయోధ్య కాదు. రాముడు ఇక్కడే పుట్టాడు. రాముడు ఇక్కడే శాశ్వతంగా నివసించాడు. రాముడితోనే అయోధ్య కలిసి ఉన్నది’ అని భారతదేశం రాష్ట్రపతి...