Pran Pratishtha | సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం (auspicious muhurta) నిర్ణయించారు.
Times Square | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు.
Mukesh Ambani | అయోధ్య (Ayodhya)లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట (Pran Pratishta) నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Chiranjeevi | కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగ�
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ వెల్లడించారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.
ధన్వాడ మండలంలోని మందిపల్లి, మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీరాముడి విగ్రహాలకు అభిషేకం, యజ్ఞహోమాలు, ఊరేగింపు నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటుందన్నారు. �
మెదక్లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంల�
Rammandir | అయోధ్యలో అంగరంగ వైభవంగా సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ఆలయాన్ని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ డిజైన్ చేసి నిర్మించింది.