అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ వెల్లడించారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.
ధన్వాడ మండలంలోని మందిపల్లి, మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీరాముడి విగ్రహాలకు అభిషేకం, యజ్ఞహోమాలు, ఊరేగింపు నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటుందన్నారు. �
మెదక్లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంల�
Rammandir | అయోధ్యలో అంగరంగ వైభవంగా సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ఆలయాన్ని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ డిజైన్ చేసి నిర్మించింది.
దేశవ్యాప్తంగా కో ట్లాది మంది ప్రజల కల అయిన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో పెన్సిల్ లిడ్స్ తో అరచేతిలో ఇమిడే రామమందిరాన్ని సంతోష్చారి రూపొందించాడు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Ayodhya | బాలరాముడి(రామ్లల్లా) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ఈ నెల 22న జరుగనున్న ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కాంపెక్స్ వద్ద మంగళవా
అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాబోమని, ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమంలా ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం విమర్శలు గుప్పించారు.