జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.
ప్రమాదబాధితులకు సకాలంలో సాయం అందించి దవాఖానలకు తరలించి ప్రాణాలు నిలబెట్టిన 21 మందిని పోలీసు విభాగం ఉత్తమపౌరులుగా (గుడ్ సమారిటన్లుగా) గుర్తించి సత్కరించబోతున్నది. వారు కీలకమైన ‘గోల్డెన్ అవర్'లో స్పంద�
మహిళా సంఘాల బ్యాంకు రుణాల పంపిణీలో గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన టార్గెట్ను మించి రుణాలను అందజేసినందుకు పటాన్చెరు ఏపీఎం శ్రీనివాస్రావు అవార్డు దక్కింది. గురువారం నగరంలోని జూబ్లీహిల్స్ సమావేశ మందిరంల�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
021-22 పట్టణ ప్రగతి పురస్కారాల్లో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీకి బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అవార్డ్ వరించింది. ఈ అవార్డును తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ మోహన్కు రాష్ట్ర పురపాల
ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రునాయక్ డాక్టరేట్ సాధించారు. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ 12వ లెజిస్లేటివ్ అసెంబ్లీ: ఏ కేస్ స్టడీ ఆఫ్ ది రోల్, పర్ఫార్మెన్స్ అ�
హైదరాబాద్కు మరోసారి అంతర్జాతీయ గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తోపాటు అర్బన్ డే ఫౌండేషన్ వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వ�
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ కార్పొరేటర్ స్వాతికృష్ణగౌడ్కు న్యూ లైఫ్ తీయోలాజికల్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవ రత్న అవార్డు లభించింది. డివిజన్లో కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు ముంపుకు గురై
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
ప్రముఖ రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్కు బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. రొమ్ము క్యాన్సర్ చికి�
రాష్ట్రపతి భవన్ దర్భార్ హాల్లో సోమవారం రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకునేందుకు వచ్చిన యోగా గురు స్వామి శివానంద కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా క
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ఈ ఏడాదికి గాను ‘విశిష్ట విద్యావ
తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి చేపట్టిన జల సంరక్షణ చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్.. ఉత్తమ పరిశ్రమ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటిలిటీ) అవార్డు ఇవ్వడం సంతోషకరమని సంస్థ స�