వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి �
శంషాబాద్(నమస్తే తెలంగాణ), ఆగస్టు 9: జీఎమ్మార్ హైదరాబాద్(శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. భారత్లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయ విభాగంలో ఈ అవార్డు లభించింది. స్కైట్రాక్స్ ప్ర�
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆధ్వర్యంలో 2020 సంవత్సరానికి జాతీయస్థాయిలో నిర్వహించిన మాయా కామత్ మెమోరియల్ కార్టూన్ అవార్డ్స్ పోటీలో ‘నమస్తే తెలం�
న్యూఢిల్లీ, జూలై 21: అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనంతరం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్… ఇద్దరు ప్రముఖులకు ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అవార్డును ప్రకటించారు. స్పెయిన్కు చెందిన సెలెబ్రిటీ చెఫ్ జోస్ ఆ
ఈ నెల 29న అవార్డు ప్రదానం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురసార్కానికి ఈ ఏడాది ప్రముఖ కవ�
టోక్యో, జూన్ 28: ఆసియా దేశాల సంస్కృతి, వారసత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించే వారికిచ్చే ప్రఖ్యాత ‘ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్’ 2021 సంవత్సరానికి గానూ భారత్కు చెందిన ప్రముఖ జర్నల�
బిగ్ బాస్ కార్యక్రమంతో లైమ్లైట్ లోకి వచ్చిన సోహైల్ పలు సినిమా ఆఫర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతని చేతిలో మూడుకు పైగా సినిమాలు ఉన్నాయి. మరోవైపు టీవీ షోస్తోను అడపాదడపా సందడి చేస్తున్నాడు. అయ�
ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ త
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈఎన్టీ హెచ్వోడీ డాక్టర్ లోక సుదర్శన్రెడ్డి ‘ప్రెస్టీజియస్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రాసిన 32 పరిశోధన పత్రాలకు గుర్తింపు�
‘సంప్రదాయ సంరక్షణ దీపం’ బిరుదు ప్రదానం సౌందర్రాజన్కు అర్చకుల శుభాకాంక్షలు హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందర్రాజన్ను సంప్రదాయ సంరక్షణ �
కోల్ కతా : బెంగాల్ యువకుడు పబరన్ బసు (20) ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థ అందించే ప్రతిష్టాత్మక యూత్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డును గెలుచుకున్న తొలి యువ భారతీయుడిగా కీర్తిపతాకను ఎగురవేశారు. కొల�
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన పోషకాహార నిపుణులు శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్ ఈ ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఆహార, వ్యవసాయ రంగంలో దీనిని నోబెల్ బహుమతితో సమానంగా
దుబాయ్: ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల్లో రాణించిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది. ఐసీసీ ఈ ఏడాది జనవరిలో ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా వ
లండన్, ఏప్రిల్ 2: గ్లోబల్ టీచర్ అవార్డుకు స్ఫూర్తి ప్రదాత మరియమ్మ వార్కే శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 ఏండ్లు. కేరళకు చెందిన మరియమ్మ, ఆమె భర్త కేఎస్ వార్కే1959లో దుబాయ్కు వలసవెళ్లారు. అక్కడ మరియమ్�