స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట జెడ్పీ పాఠశాల తాజాగా వాటర్ కన్సర్వేషన్ అవార్డు-2021కి ఎంపికయ్యింది. పాఠశాలలో నీటి వృథాను అరికట్టి, పొదుపు దిశ
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్కు ప్రతిష్ఠాత్మక ‘చాంపియన్స్ ఆఫ్ ది చేంజ్' అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్ తాజ్డెక్కన్లో ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకాన�
తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడికు ‘కిసాన్ రత్న’ అవార్డు లభించింది. రైతుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేసిన రైతు నాయకులను కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో �
మంథని టౌన్, జనవరి 23: పెద్దపల్లి జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ గందం శంకర్ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ఠ పతకానికి ఎంపికయ్యారు. మంథని మండలం బోయినిపేటకు చెందిన ఈయన 1998లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్య�
CM KCR | ముగ్గురు తెలంగాణ బిడ్డలు.. ప్రముఖ కవి గోరటి వెంకన్న, ప్రముఖ రచయితలు దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపా
Gorati Venkanna | పల్లె పదం పరవశించింది. గాలి పెదవులు తాకి వినిపించిన వెదురుగానానికి అపూర్వ గౌరవం దక్కింది. వద్ది మద్దెల మీద వల్లంకితాళానికి ఆటపాటల దరువేసిన గురువుపై సాహిత్యం పన్నీరు జల్లింది. బుద్ధుని మునివేలి ప
Gorati Venkanna | హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రాంగణంలో చిందు ఎల్లమ్మ కళావేదిక మీద ఒక పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంటుంది. ప్రసంగాలు కొనసాగుతూ ఉంటాయి. గోరటి వెంకన్న ప్రసంగం కూడా ముగుస్తుంది
భద్రాచలం:నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే.శ్రీధర్ ఆచార్య ను ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివ్యాంగజీవన్ -2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధా
రెండో సారి జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన ఇంద్రవెల్లి పీహెచ్సీమెరుగైన సేవలకు గుర్తింపునిచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖఇంద్రవెల్లి, నవంబర్24 : ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అరుదైన ఘనత సాధించింది. ర�
వికారాబాద్ : పట్టుదలతో ఉంటే విద్యార్థులు సాదించలేనిది ఏదీ లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మున్సిపాల్ పరిధిలోని గరీబ్నగర్ కాలనీకి చెందిన సౌమ్యఆనంద్ భాస్కర�
శ్రీరాంపూర్ : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ప్రజలకు విశేష సేవలందించిన తెలంగాణ నర్సు అరుణకుమారికి కేంద్రం ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డును అందజేయనున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్